భర్త లేని సమయంలో ప్రియుడితో
వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూలుస్తున్నాయి. భర్త కళ్లుగప్పి ఓ యువకుడితో  అక్రమ సంబంధం  పెట్టుకున్న మహిళ ఏకంగా ఇంటినే రాసలీలల కేంద్రంగా మార్చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని శృంగారంలో మునిగితేలుతూ స్థానికులకు పట్టుబడింది. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట ప్రాంతానికి …
సికింద్రాబాద్‌లో యువకుడి ఆత్మహత్య.. ప్రకాశం జిల్లాలో విషాదం
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సామాన్యులకు ఆర్థిక సమస్యలు ఎక్కువవున్నాయి. చేతిలో డబ్బుల్లేక.. చేసేందుకు పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబం అప్పుల పాలవడం.. లాక్‌డౌన్‌తో చేతిలో డబ్బుల్లేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన సికింద్రాబా…
టైమ్స్ మీడియా స్కూల్ ఆధ్వర్యంలో కరోనాపై ఆన్‌లైన్ కాన్ఫరెన్స్.. దేశంలోనే తొలిసారి
దేశంలో  కరోనా వైరస్  మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండగా.. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియాాకు చెందిన  బెన్నెట్ యూనివర్సిటీ  స్కూల్ ఆఫ్ మీడియా ఒక్క రోజు ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 9న నిర్వహిస్తోంది.  కోవిడ్-19  మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమ అనుభవాలను చర్చించడానికి మీడియా, వైద్య, పబ్లిక్ పాల…
ఢిల్లీలోని కరోనా హాట్‌స్పాట్‌లు అష్టదిగ్బంధనం.. సైన్యం సాధ్వీనంలోకి
దేశంలో కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌లను గుర్తించిన కేంద్రం.. ఈ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని 13, నొయిడాలో 22, ఘజియాబాద్‌లో 13 ప్రాంతాలను బుధవారం రాత్రి నుంచి పూర్తి దిగ్బంధనం చేశారు. ఏప్రిల్ 15 వరకు ఈ ప్రాంతాలు దిగ్బంధంలోనే కొనసాగనున్నాయి. ఈ ప్రాం…
ప్రాణం తీసిన షార్ట్‌సర్య్కూట్.. తల్లీబిడ్డ సజీవ దహనం
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగల నుంచి చెలరేగిన మంటల్లో తల్లి, ఏడాది కుమార్తె సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జిల్లాలోని  జక్రాన్‌పల్లి  మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పడకంటి శ్రీనివాస్‌కు అని(22)తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి క…